హైదరాబాద్ లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీలలో విజేతలుగా నిలిచిన సుందరీమణులకు రాజ్ భవన్లో ఘనంగా సత్కరించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కార్యక్రమంలో పాల్గొని విజేతలను అభినందించారు. హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మిస్ వరల్డ్ పోటీల అనంతరం, విజేతలకు రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్...
Read Moreఉద్యోగులు ప్రజాప్రభుత్వంలో భాగస్వాములు. వారి డిమాండ్లపై సీఎం శ్రీ Anumula Revanth Reddy గారు సానుకూలంగా స్పందిస్తూ మంత్రుల సబ్ కమిటీ, అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సహాచర మంత్రులు Duddilla Sridhar Babu గారు , Ponnam Prabhakar గారు, ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు తదితరులతో కలిసి ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం అవ్వడం జరిగింది రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల...
Read Moreకొల్లాపూర్ మండలంలోని ఎల్లూర్ గ్రామం నుంచి నార్లాపూర్ వరకు సాగిన జై బాపు- జై భీమ్- జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, డా. బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ… రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ...
Read Moreతెలంగాణ పర్యాటక శాఖ ఆద్వర్యంలో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశామని, కాశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల సహాయం కోసం నిరంతరం ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పర్యాటకుల బంధువులు లేదా స్నేహితులు కూడా తమ సమాచారం అందించేందుకు, లేదా సహాయం కోసం కింది నంబర్లకు కాల్ చేయాలని కోరారు. హెల్ప్ లైన్ నంబర్లు 9440816071 9010659333 040 23450368
Read More